- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అన్ని జిల్లాల్లో మద్యం దుకాణాలను పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లాకు కొత్తగా 23 వైన్సులు మంజూరయ్యాయి. ఇంతకు ముందు జిల్లాలో మొత్తం 70 వైన్సులు ఉండగా, ఇప్పుడు అవి కాకుండా కొత్తగా 23 వైన్సులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో సిద్దిపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 3, గజ్వేల్లో 7, చేర్యాల 5, హుస్నాబాద్లో 3, మిరుదొడ్డిలో 5 వైన్సులు కొత్తగా ఏర్పాటు కానున్నాయి.
Next Story