- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు పడవలు ఢీ, 23మంది దుర్మరణం
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: రెండు పడవలు ఢీకొని 23మంది దుర్మరణం చెందిన సంఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని బురిగంగ నదిలో జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గల్లంతైనట్లు సమాచారం. 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటును మరో బోటు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: రెండు పడవలు ఢీకొని 23మంది దుర్మరణం చెందిన సంఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని బురిగంగ నదిలో జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గల్లంతైనట్లు సమాచారం. 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటును మరో బోటు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నారు.
Next Story






