- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో 22కు చేరిన పాజిటివ్ కేసులు
by Shyam |
<p>తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 22కు చేరిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు లండన్ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ వచ్చాడు. దీంతో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో వైరస్ సోకినట్లు గుర్తించారు. వెంటనే అతడిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, విదేశాల నుంచి భారత్కు వచ్చిన వారు 14 రోజుల పాటు ఇంట్లో క్వారంటైన్లో ఉండాలి. ఈ విషయాన్ని […]</p>

X
తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 22కు చేరిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు లండన్ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ వచ్చాడు. దీంతో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో వైరస్ సోకినట్లు గుర్తించారు. వెంటనే అతడిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, విదేశాల నుంచి భారత్కు వచ్చిన వారు 14 రోజుల పాటు ఇంట్లో క్వారంటైన్లో ఉండాలి. ఈ విషయాన్ని సూచిస్తూ వారి చేతులకు స్టాంపులు కూడా వేస్తున్నారు. ఒకవేళ చేతిపై స్టాంపులతో ఎవరైనా బయట తిరిగితే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు.
Tags: corona, 22 positive case, telengana
Next Story






