- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరంలో సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ఒక్కసారి రక్తదానం చేస్తే ముగ్గురి ప్రాణాలను కాపాడొచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్, డీసీపీ ఎల్ఎస్ చౌహాన్, అడిషనల్ డీసీపీలు కరుణాకర్, భాస్కర్, ఏసీపీలు బీఆర్ నాయక్, కేవీ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story