- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
గువహతి: అసోంలో ఘోర ప్రమాదం జరిగింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి కనీసం 20 మంది మరణించారు. దక్షిణ అసోంలోని బరాక్ లోయ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. గత రెండు రోజులుగా అసోంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొండచరియలు జారిపడ్డాయి. దీంతో కాచార్ జిల్లాలో ఏడుగురు, హైలాకాండి జిల్లాలో ఏడుగురు, కరీంగంజ్ జిల్లాలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం అందింది.
Next Story