బెంగాల్‌లో పిడుగులు పడి 20 మంది మృతి

by  |
బెంగాల్‌లో పిడుగులు పడి 20 మంది మృతి
X

కోల్‌కతా: బెంగాల్‌లో మూడు జిల్లాల్లో పిడుగులు పడి సుమారు 20 మంది మరణించారు. ముర్షిదాబాద్ జిల్లాలో(9), హుగ్లీ(9), పూర్వమేధినీపూర్(2)మరణించారు. దీంతోపాటు పలువురు గాయపడ్డారు. ఈ విషయాన్ని జిల్లా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు వెల్లడించారు. కాగా దీనిపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.



Next Story

Most Viewed