- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కోల్కతా: బెంగాల్లో మూడు జిల్లాల్లో పిడుగులు పడి సుమారు 20 మంది మరణించారు. ముర్షిదాబాద్ జిల్లాలో(9), హుగ్లీ(9), పూర్వమేధినీపూర్(2)మరణించారు. దీంతోపాటు పలువురు గాయపడ్డారు. ఈ విషయాన్ని జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు వెల్లడించారు. కాగా దీనిపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Next Story