- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్లో కరోనా కలకలం రేపుతోంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో 20 మంది వైద్యులకు కరోనా సోకింది. అయితే వీరిలో18 మంది రెసిడెంట్ డాక్టర్లు ఉండగా.. మరో ఇద్దరు ఫ్యాకల్టీ సభ్యులు ఉన్నారు. అంతే కాకుండా సంస్థలోని మరో ఆరుగురు ఎంబీబీఎస్ విద్యార్థులకు కూడా కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురు మాత్రమే కరోనా టీకా తొలి డోసు తీసుకున్నట్లు సమాచారం.
Next Story