అరకులో సామూహిక అత్యాచారం

by Vemula.Srinu Prasad |

<p>దిశ, అరకు : విశాఖలోని అరకులోయలో ఇద్దరు బాలికలపై జరిగిన సామూహిక అత్యాచారం స్థానికంగా కలకలం రేపింది.మంగళవారం లోయకు వచ్చిన ఇద్దరు బాలికలపై 5గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు.ఈ ఘటన అరకు మండలం జొన్నగూడలో చోటుచేసుకుంది. అత్యాచారం చేసిన అనంతరం దుండగులు పరారయ్యారు.దీంతో బాధితురాళ్లు స్థానిక పోలీస్‌‌‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు అరకు పోలీసులు తెలిపారు.</p>

అరకులో సామూహిక అత్యాచారం
X

దిశ, అరకు : విశాఖలోని అరకులోయలో ఇద్దరు బాలికలపై జరిగిన సామూహిక అత్యాచారం స్థానికంగా కలకలం రేపింది.మంగళవారం లోయకు వచ్చిన ఇద్దరు బాలికలపై 5గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు.ఈ ఘటన అరకు మండలం జొన్నగూడలో చోటుచేసుకుంది. అత్యాచారం చేసిన అనంతరం దుండగులు పరారయ్యారు.దీంతో బాధితురాళ్లు స్థానిక పోలీస్‌‌‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు అరకు పోలీసులు తెలిపారు.

Next Story