- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అరకు : విశాఖలోని అరకులోయలో ఇద్దరు బాలికలపై జరిగిన సామూహిక అత్యాచారం స్థానికంగా కలకలం రేపింది.మంగళవారం లోయకు వచ్చిన ఇద్దరు బాలికలపై 5గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు.ఈ ఘటన అరకు మండలం జొన్నగూడలో చోటుచేసుకుంది. అత్యాచారం చేసిన అనంతరం దుండగులు పరారయ్యారు.దీంతో బాధితురాళ్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు అరకు పోలీసులు తెలిపారు.
Next Story