అరకులో సామూహిక అత్యాచారం

by  |
అరకులో సామూహిక అత్యాచారం
X

దిశ, అరకు : విశాఖలోని అరకులోయలో ఇద్దరు బాలికలపై జరిగిన సామూహిక అత్యాచారం స్థానికంగా కలకలం రేపింది.మంగళవారం లోయకు వచ్చిన ఇద్దరు బాలికలపై 5గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు.ఈ ఘటన అరకు మండలం జొన్నగూడలో చోటుచేసుకుంది. అత్యాచారం చేసిన అనంతరం దుండగులు పరారయ్యారు.దీంతో బాధితురాళ్లు స్థానిక పోలీస్‌‌‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు అరకు పోలీసులు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed