- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అధికారులు, గజ ఈతగాళ్లు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం సాయంత్రం ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన యువకులను ముమ్మడివరం మండలం గేదెలంక, అయినాపురానికి చెందినవారుగా చెబుతున్నారు.
Next Story