- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలు పిట్టల్లా రాలుతుంటే ఏం చేస్తున్నారు: రాహుల్
by Shamantha N |
<p>న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు పిట్టల్లా రాలుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో 2 లక్షల మందికి పైగా చనిపోయారని కానీ కేంద్రానికి మాత్రం జవాబుదారీతనం లేదని ఆయన మండిపడ్డారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ‘కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా రెండు లక్షల మందికి పైగా చనిపోయారు. సున్నా పారదర్శకత’ అని ట్వీట్ చేశారు. ఈ […]</p>

X
న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు పిట్టల్లా రాలుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో 2 లక్షల మందికి పైగా చనిపోయారని కానీ కేంద్రానికి మాత్రం జవాబుదారీతనం లేదని ఆయన మండిపడ్డారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ‘కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా రెండు లక్షల మందికి పైగా చనిపోయారు. సున్నా పారదర్శకత’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కరోనా బారినపడి చనిపోయినవారికి రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. వారెవరూ ఒంటరికాదని, దేశ ప్రజల ప్రార్థనలు వారితో ఉన్నాయని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు.
Next Story






