- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కరోనా నివారణ కోసం డీఆర్డీవో రూపొందించిన 2-డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్) డ్రగ్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. 2 డీజీ డ్రగ్ను అత్యవసర వినియోగం కింద అనుమతి ఇచ్చినట్టు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా తీవ్రత మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న వారికి మాత్రమే ఈ డ్రగ్కు అనుమతినిచ్చింది. పాజిటివ్గా గుర్తించిన పది రోజుల వరకు ఈ డ్రగ్ వాడొచ్చని కేంద్రం తెలిపింది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, 18 ఏళ్లలోపు వారికి 2 డీజీని ఇవ్వరాదని ఆదేశించింది. ఆసుపత్రుల్లో వైద్యుల సూచన మేరకు మాత్రమే ఈ డ్రగ్ వినియోగించాలని కేంద్రం సూచించింది.
Next Story