- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భైంసా మండలంలోని గడ్డెన్న వాగు వద్ద గల ఎన్ఆర్ గార్డెన్స్ పరివాహక ప్రాంతాల్లో బందోబస్తు కోసం వెళ్లిన 16 మంది పోలీసులు గురువారం వరద ఉధృతిలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సాయం కోసం వారు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పోలీసులు, రెస్క్యూ బృందాలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి.
బిగ్ బ్రేకింగ్ : కొత్త పార్టీపై RS ప్రవీణ్ కుమార్ సంచలన ప్రకటన
Next Story