- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,838 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,73,761కు చేరుకుంది. కరోనా బారిన పడి గత 24 గంటల్లో 113 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 1,57,548కు చేరింది. దేశంలో ప్రస్తుతం 1,76,319 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా మరో 13,819 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 1.8 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ తీసుకున్నారు.
Next Story