- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 168 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 2,99,254 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాక పోవడం ఊరట కలిగిస్తోంది. కాగా ఇప్పటి వరకు కరోనాతో 1635 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 163 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 2,95,707కు చేరుకుంది.
Next Story