- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1657 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,52,955 కు చేరింది. కాగా కరోనా బారిన పడి ఏడుగురు మరణించారు. ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 6854కు చేరింది. ఏపీ వ్యాప్తంగా 20,857 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 826344 మంది కోలుకున్నట్టు వైద్యాధికారులు పేర్కొన్నారు.
Next Story