- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ప్రతీ రోజు రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. మహారాష్ట్రతో సరిహద్దును పంచుకుంటున్న జిల్లాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు డిపోల పరిధిలో మొత్తం 165 మంది ఆర్టీసీ కార్మికులు కరోనా బారిన పడ్డారు. తోటి కార్మికులకు పాజిటివ్ వచ్చిందని తెలయగానే మిగతా సిబ్బంది విధులకు హాజరు అయ్యేందుకు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Next Story