- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. బల్లికురవ తహసీల్దార్ కార్యాలయంలో ఏకంగా 15 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో తహసీల్దార్ కార్యాలయాన్ని ముసివేశారు. అనంతరం కార్యాలయం మొత్తం శానిటైజ్ చేశారు. కాగా, జిల్లా వ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసులు రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవల ఒంగోలు పట్టణ కేంద్రంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
Next Story