- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ : భారత్లో పర్యటిస్తున్న 15 మంది ఇటాలియన్లకు కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. దీంతో మన దేశంలో కోవిడ్-19 పాజిటివ్గా తేలిన కేసుల సంఖ్య 18కి చేరింది. ముందస్తు చర్యల్లో భాగంగా వైరస్ విజృంభించిన ఇటలీ దేశానికి చెందినవారిపై అధికారులు నిఘా పెంచారు. మంగళవారం రాత్రి ఢిల్లీలోని ఓ హోటల్లో దిగిన 21 మంది ఇటాలియన్లను దక్షిణ ఢిల్లీలోని ఐటీబీపీ క్వారంటైన్ ఫెసిలిటీకి తరలించారు. అక్కడ వారి నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షించారు. ఇందులో 15 మందికి వైరస్ సోకినట్టు తేలింది.
Tags: coronavirus, italy, tested positive, delhi, ITBP
Next Story