- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: భారత్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,052 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 1,07,46,183కు చేరింది. గత 24 గంటల్లో కరోనాతో 127 మంది మరణించారు. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 1,54,274 మంది మృతి చెందారు. దేశంలో 1,68,764 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా కరోనా నుంచి కోలుకుని 1,04,23,125 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story