మహారాష్ట్రాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

by Vadlamudi Anukaran |   (  Updated:2021-08-20 04:27:16  IST  )

<p> దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది కూలీలు మృతి చెందారు. బుల్దానాలోని సమృద్ధి ఎక్స్ ప్రెస్‌వేపై అదుపు తప్పి టిప్పర్ బోల్తా పడింది. ఆ సమయంలో టిప్పర్ పై కూర్చున్న 13 మంది మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

Road-Accident
X

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది కూలీలు మృతి చెందారు. బుల్దానాలోని సమృద్ధి ఎక్స్ ప్రెస్‌వేపై అదుపు తప్పి టిప్పర్ బోల్తా పడింది. ఆ సమయంలో టిప్పర్ పై కూర్చున్న 13 మంది మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story