- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఆటో బస్సు ఢీ కొని 13 మంది మృతి చెందారు. గ్వాలియర్లో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన బస్సు ఆటోను ఢీ కొట్టడంతో ఈ దారుణం చోటు చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ మినహా మృతులంతా మహిళలే కావడం విషాదకరం.
గ్వాలియర్ లోని ఓల్డ్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. రెండు వైపులా మితిమీరిన వేగంతో వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్నవారంతా అక్కడికక్కడే మరణించారు. ఆ మహిళలంతా అంగన్వాడీ వర్కర్లని తెలుస్తున్నది. ఒక మీటింగ్ నిమిత్తం గ్వాలియర్ వెళ్తున్న వారంతా.. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story