కూసుమంచిలో 13 కరోనా కేసులు

by  |
కూసుమంచిలో 13 కరోనా కేసులు
X

దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 52 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 13 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. ఇందులో కూసుమంచిలో 4, కేశవాపురంలో 3, గురవాయిగూడెంలో 1, నరసింహులగూడెంలో 4, నాయకన్‌గూడెంలో ఒక పాజిటివ్ కేసు నమోదు అయినట్టు మండల వైద్యాధికారి డా.శ్రీనివాస్ తెలిపారు. ఇందులో అందరికీ కొద్దిపాటి లక్షణాలు ఉండడంతో అందరినీ హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు.

Next Story