- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 52 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 13 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. ఇందులో కూసుమంచిలో 4, కేశవాపురంలో 3, గురవాయిగూడెంలో 1, నరసింహులగూడెంలో 4, నాయకన్గూడెంలో ఒక పాజిటివ్ కేసు నమోదు అయినట్టు మండల వైద్యాధికారి డా.శ్రీనివాస్ తెలిపారు. ఇందులో అందరికీ కొద్దిపాటి లక్షణాలు ఉండడంతో అందరినీ హోమ్ క్వారంటైన్లో ఉంచారు.
Next Story