- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: దేశంలో కొత్తగా 12,143 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,92,746కు చేరింది. తాజాగా కరోనా బారిన పడి 103 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,55,550కు చేరింది. కాగా ప్రస్తుతం దేశంలో 1,36,571 కరోనా యాక్టి్వ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని మరో 11,395 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 1.06 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 79.67లక్షల మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story