- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆడుకోవడానికి తనకు చెల్లెలు ఫోన్ ఇవ్వడంలేదని 12 ఏళ్ల బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాట్రిసియా జిల్లాలోని కోకా దమ్వా గ్రామంలో బుధవారం మధ్యాహ్నం రుక్మానుషా అనే వ్యక్తి కొడుకు దశరథ్ కొకాడియా(12) తన చెల్లెలుతో కలిసి మొబైల్ చూస్తున్నాడు. ఆ సమయంలో తనకు మొబైల్ ఇవ్వాలని, గేమ్ ఆడుకుంటానని అడిగాడు. దీంతో ఆ బాలిక ఇవ్వనని చెప్పింది. వెంటనే ఆ బాలుడు పక్క రూంలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనుమానమొచ్చి తల్లిదండ్రులు వెళ్లి చూడగా అప్పటికే ఆ బాలుడు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story