- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, విశాఖపట్నం : రామతీర్ధంలో విగ్రహాల ధ్వంసం ఘటనలో 12 మంది అనుమానితులను అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నామని విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. ఆదివారం మంత్రుల పర్యటన సందర్భంగా రామతీర్ధం వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని, దీని వెనుక ఎంతటి వారున్నా శిక్ష తప్పదన్నారు.త్వరలోనే దుండగులను పట్టుకుని మీడియాకు పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.
Next Story