- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కరోనా విజృంభిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన 12మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మున్సిపల్ కమిషనర్ సుజాత తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో నివాసముండే ఓ వ్యక్తి నాలుగు రోజులుగా గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నాడు. ఉమ్మడి కుటుంబం కావడంతో ఇంట్లో వారందరికీ జ్వరాలు వచ్చాయి. కరోనా సోకిందనే అనుమానంతో శనివారం మదీనాగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు 14 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 12మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా రావడంతో స్థానికులంతా భయాందోళనలో ఉన్నారు.
Next Story