- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
భోపాల్: కరోనా టీకాపై పంపిణీ మొదలైన తొలినాళ్లలో ఆశించిన స్పందన రాలేదు. చాలా మంది సంశయంతో వెనుకడుగువేశారు. కానీ, క్రమంగా ఈ పరిస్థితి మారుతూ వచ్చింది. తాజాగా, 118 ఏళ్ల బామ్మ ఈ టీకా తీసుకుని ఇతరులకూ పిలుపిచ్చింది. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో తుల్సాబాయి ఆదివారం సాయంత్రం టీకా తీసుకున్నారు. అనంతరం ఇతరులూ టీకాను తీసుకోవాలని పిలుపిచ్చింది. అంతేకాదు, వ్యాక్సిన్ సేఫ్ అని కూడా తెలిపింది. ఆమె వయస్సును నిర్ధారించే దస్త్రాలను పున:పరిశీలించాలని సాగర్ జిల్లా కలెక్టర్ దీపక్ సింగ్ పురమాయించారు. ఆధార్ కార్డు ద్వారా ఆమె 1903లో జన్మించినట్టు అధికారులు కనుగొన్నారు.
Next Story