- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహాబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలో మరోసారి కరోనా విజృంభించింది. గత రెండ్రోజులుగా రెండంకెలకు పరిమితమైన పాలమూరులో మరోమారు సెంచరీ దాటింది. తాజాగా గురువారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 114 కేసులు నమోదయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో 61 కేసులు నమోదు కాగా, నాగర్కర్నూల్ జిల్లాలో 51 కేసులు, వనపర్తి, నారాయణపేట జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాగా జోగులాంబ గద్వాల జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.
Next Story