మహబూబ్‌నగర్‌లో 114 కరోనా కేసులు

by B.Srinivas |

<p>దిశ ప్రతినిధి, మహాబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో మరోసారి కరోనా విజృంభించింది. గత రెండ్రోజులుగా రెండంకెలకు పరిమితమైన పాలమూరులో మరోమారు సెంచరీ దాటింది. తాజాగా గురువారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 114 కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 61 కేసులు నమోదు కాగా, నాగర్‌కర్నూల్ జిల్లాలో 51 కేసులు, వనపర్తి, నారాయణపేట జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాగా జోగులాంబ గద్వాల జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.</p>

మహబూబ్‌నగర్‌లో 114 కరోనా కేసులు
X

దిశ ప్రతినిధి, మహాబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో మరోసారి కరోనా విజృంభించింది. గత రెండ్రోజులుగా రెండంకెలకు పరిమితమైన పాలమూరులో మరోమారు సెంచరీ దాటింది. తాజాగా గురువారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 114 కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 61 కేసులు నమోదు కాగా, నాగర్‌కర్నూల్ జిల్లాలో 51 కేసులు, వనపర్తి, నారాయణపేట జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాగా జోగులాంబ గద్వాల జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.

Next Story