టీటీడీలో 11మంది అర్చకులకు కరోనా

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-07-16 03:55:21  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి అర్చకులు కరోనా బారిన పడ్డారు. టీటీడీలో నిన్న ఒక్క రోజే 11మంది అర్చకులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని వెంటనే శ్రీనివాస క్వారంటైన్‌కు తరలించారు. అలాగే. 55ఏళ్లు పై బడిన అర్చకులను సెలవులపై పంపించినట్లు టీడీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.</p>

టీటీడీలో 11మంది అర్చకులకు కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి అర్చకులు కరోనా బారిన పడ్డారు. టీటీడీలో నిన్న ఒక్క రోజే 11మంది అర్చకులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని వెంటనే శ్రీనివాస క్వారంటైన్‌కు తరలించారు. అలాగే. 55ఏళ్లు పై బడిన అర్చకులను సెలవులపై పంపించినట్లు టీడీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.

Next Story