- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎక్స్ప్రెస్వేపై ఈరోజు తెల్లవారుజామున ఓ ట్రక్కు-బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో 11 మంది మృతి చెందగా, 19 మంది గాయపడ్డారు.
షెన్యాంగ్-హైకో ఎక్స్ప్రెస్వేలో ట్రక్ డివైడర్ను ఢీకొట్టి అనంతరం ప్యాసింజర్ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Next Story