- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకీ ఉగ్రరూపం దాల్చుతోంది. పదులు, వందల నుంచి వేల సంఖ్యల్లో కేసులు నమోదు కావడం రాష్ట్ర ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. శనివారం ఒక్క రోజులోనే 1,087 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. మరో ఆరుగురు చనిపోయినట్లు బెలెటిన్లో ధృవీకరించింది. ఇప్పటివరకు వైరస్ కారణంగా మొత్తం 243 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే 888 కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం ఆందోళనకరం. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,436 కేసులు నమోదు కాగా 4928 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ రోజు ఒక్కరోజే 162 మంది వైరస్ను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8265 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story