పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే..!

by  |
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే..!
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌‌ని విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యాలయంలో మంత్రి ఆదిమూలుపు సురేష్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ఉదయం 09.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరుగనుంది.
పరీక్షల షెడ్యూల్
మార్చి 23 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1
మార్చి 24 : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2
మార్చి 26 : సెంకండ్‌ లాంగ్వేజ్
మార్చి 27 : ఇంగ్లిష్‌ పేపర్‌ 1
మార్చి 28 : ఇంగ్లిష్‌ పేపర్‌ 2
మార్చి 30 : గణితం పేపర్‌ 1
మార్చి 31 : గణితం పేపర్‌ 2
ఏప్రిల్‌ 01 : సైన్స్‌ పేపర్‌ 1
ఏప్రిల్‌ 03 : జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 2
ఏప్రిల్‌ 04 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 1
ఏప్రిల్‌ 06 : సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 2
ఏప్రిల్‌ 07 : సంస్కృతం, అరబిక్‌, పెర్షియన్‌ సబ్జెక్ట్‌
ఏప్రిల్‌ 8 : ఒకేషనల్‌ పరీక్ష జరుగనున్నాయి.

కానిస్టేబుల్‌ను ఢీ కొట్టిన బస్సు..

Next Story