ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

by  |
ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువైంది. తాజాగా ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని గ్వాలియర్ లో బస్సు, ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed