- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వాజేడు : ములుగు జిల్లా లో రోడ్డుప్రమాదం జరిగింది. శుక్రవారం ఏటూరునాగారం మండల పరిధిలోని రొయ్యూరు పెట్రోల్ బంకు సమీపంలో 163 జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తోన్న కారు బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్నవ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడిని వాజేడు మండల పరిధిలోని కోయవీరపురం గ్రామానికి చెందిన ఉయిక స్వామి(32)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదంలో మృతి చెందిన స్వామి మృతదేహాన్ని ఏటూరు నాగారం వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Next Story