- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మేడ్చల్: కూకట్పల్లిలోని జవహార్లాల్ నెహ్రూ సాంకేతిక యూనివర్సిటీ నిర్వహిస్తున్న టీఎస్ ఎంసెట్-2020కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ రోజు (28వ తేదీ) సాయంత్రం వరకు 1,61,478 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగానికి 1,04,281 మంది, అగ్రికల్చర్ తదితర కోర్సుల కోసం 57,197 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్ ఎంసెట్ దరఖాస్తు గడువు ఈ నెల 30తో ముగియాల్సి ఉంది. లాక్డౌన్ కారణంగా ఏప్రిల్ 7 వరకు దరఖాస్తు గడువును పొడిగించారు. దీంతో దరఖాస్తుదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Next Story