- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బహ్మోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించామని ఆలయ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆచార సాంప్రదాయాల్లో ఎలాంటి లోపాలులేకుండా వైభవంగా జరిపించామని అన్నారు. ముగింపు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పుష్కరిణి ఏర్పాటు చేసి, చక్రస్నానం నిర్వహించామని తెలిపారు. కాగా ఈ ఉత్సవాలు పూర్తి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగాయని అన్నారు.
Next Story