- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలియ జేశారు. వినాయకుడి దీవెనలతో ప్రపంచం కరోనా నుంచి విముక్తి కావాలని ఆయన కోరారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు పాటించి వినాయక చవితి పండుగ జరుపుకోవాలని సూచించారు. ప్రజలందరికీ విఘ్నాలు తొలగి ఆరోగ్యం, విజయాలు కలగాలని సుబ్బారెడ్డి ఆకాంక్షించారు.
Next Story