- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా నుంచి విముక్తి కావాలి -వైవీ సుబ్బారెడ్డి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలియ జేశారు. వినాయకుడి దీవెనలతో ప్రపంచం కరోనా నుంచి విముక్తి కావాలని ఆయన కోరారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు పాటించి వినాయక చవితి పండుగ జరుపుకోవాలని సూచించారు. ప్రజలందరికీ విఘ్నాలు తొలగి ఆరోగ్యం, విజయాలు కలగాలని సుబ్బారెడ్డి ఆకాంక్షించారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలియ జేశారు. వినాయకుడి దీవెనలతో ప్రపంచం కరోనా నుంచి విముక్తి కావాలని ఆయన కోరారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు పాటించి వినాయక చవితి పండుగ జరుపుకోవాలని సూచించారు. ప్రజలందరికీ విఘ్నాలు తొలగి ఆరోగ్యం, విజయాలు కలగాలని సుబ్బారెడ్డి ఆకాంక్షించారు.
Next Story






