- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ఆదివారం ఐదో రోజుకు చేరుకుంది. శనివారం నాలుగో రోజు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గొల్లపల్లిలో మొదలై మహేశ్వరం మండలం నాగరం వరకు సాగింది. మొత్తం 14 కిలోమీటర్లు యాత్ర కొనసాగింది. నేడు(ఆదివారం) ఉదయం 9.30 గంటలకు మహేశ్వరం నియోజకవర్గం నాగారం గ్రామం నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ కొత్తతండ, డబ్లీగూడ, మన్సాన్పల్లి, కొత్వాల్ చెరువు తండా మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు మహేశ్వరం సభలో షర్మిల ప్రసంగించనుంది.
Next Story