- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి హైదారాబాద్ చేరుకున్నారు. సోమవారం రాత్రి బెంగళూరు నుంచి బ్రదర్ అనిల్, షర్మిల.. హైదరాబాద్లోని తమ నివాసం లోటస్పాండ్కు వచ్చారు. మంగళవారం ఉదయం 10గంటలకు వైఎస్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనంలో షర్మిల పాల్గొననున్నారు. ఇప్పటికే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గల వైఎస్, షర్మిల అనుచరులకు ఇప్పటికే ఫోన్లు చేసి రేపటి సమావేశానికి హాజరుకావాలని కోరినట్లు సమాచారం. షర్మిల ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’ స్థాపించబోతున్నారన్న ప్రచారంతో తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
Next Story