- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: అశోక్ గజపతి రాజుకు ఏపీ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. రామతీర్థం ఆలయ చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతి రాజును ప్రభుత్వం తొలగించింది. రామతీర్థం సహా 3 ఆలయాల చైర్మన్ పదవుల నుంచి ఆయనకు ప్రభుత్వం ఉద్వాసన పలికింది. రామతీర్థం, పైడితల్లి, మందపల్లి ఆలయాల బాధ్యతల నుంచి ఆయనను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయాల పర్యవేక్షణలో ఆయన విఫలమయ్యారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు 100 ఆలయాల చైర్మన్ బాధ్యతల నుంచి అశోక్ గజపతి రాజును దేవాదాయ శాఖ తప్పించింది.
Next Story