దారుణం.. గుడిలోనే సజీవదహనం..!

by  |
దారుణం.. గుడిలోనే సజీవదహనం..!
X

దిశ, వెబ్‌డెస్క్: గుడిలో పూజించాల్సింది పోయి ఓ వ్యక్తికి కొరివి పెట్టారు ప్రబుద్ధులు. యావత్ లోకం నివ్వెరపోయిన ఈ అమానుష, దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగుచూసింది. మల్యాల మండలం బల్వంతపూర్‌లోని మంజునాథ ఆలయంలోని ఓ గదిలో యువకుడిని బంధించి సజీవ దహనం చేశారు. మంటల్లో కాలుతూ ఆ యువకుడు అక్కడ సజీవ దహనం అయ్యాడు. మృతుడు హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి జగిత్యాల జిల్లాకు బంధువుల ఇంటికొచ్చిడని.. అయితే, కుటుంబ సభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టనట్టు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. అసలు గుడిలోనే సజీవ దహనం చేయడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.


Next Story

Most Viewed