- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గుడిలో పూజించాల్సింది పోయి ఓ వ్యక్తికి కొరివి పెట్టారు ప్రబుద్ధులు. యావత్ లోకం నివ్వెరపోయిన ఈ అమానుష, దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగుచూసింది. మల్యాల మండలం బల్వంతపూర్లోని మంజునాథ ఆలయంలోని ఓ గదిలో యువకుడిని బంధించి సజీవ దహనం చేశారు. మంటల్లో కాలుతూ ఆ యువకుడు అక్కడ సజీవ దహనం అయ్యాడు. మృతుడు హైదరాబాద్లోని అల్వాల్కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి జగిత్యాల జిల్లాకు బంధువుల ఇంటికొచ్చిడని.. అయితే, కుటుంబ సభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టనట్టు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. అసలు గుడిలోనే సజీవ దహనం చేయడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
Next Story