- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: అతను ఉన్నత చదువు చదివాడు. ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ, ఎక్కడా ఉద్యోగం రాలేదు. దీంతో మనస్థాపం చెందాడు. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఉన్నాయి. శ్రీశైలం మండలం సున్నిపెంటకు చెందిన విజయ్ కుమార్(26) అనే యువకుడు బీటెక్ చదివాడు. అయితే ఉద్యోగం రాలేదని మనస్థాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Next Story