బీటెక్ చదివినా ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో..

by  |
బీటెక్ చదివినా ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో..
X

దిశ, వెబ్ డెస్క్: అతను ఉన్నత చదువు చదివాడు. ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ, ఎక్కడా ఉద్యోగం రాలేదు. దీంతో మనస్థాపం చెందాడు. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఉన్నాయి. శ్రీశైలం మండలం సున్నిపెంటకు చెందిన విజయ్ కుమార్(26) అనే యువకుడు బీటెక్ చదివాడు. అయితే ఉద్యోగం రాలేదని మనస్థాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.



Next Story