- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నారాయణఖేడ్: పిడుగు పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నారాయణఖేడ్ మండల పరిధిలోని సత్యగామ గ్రామానికి చెందిన గొల్ల మహేష్ (24) అనే యువకుడు మంగళవారం సాయంత్రం తన తల్లి అంజమ్మతో కలిసి గ్రామశివారులోని పత్తిచేనుకు వెళ్లి గడ్డిమోపుతో తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కొంచెం దూరంగా ఉన్న తల్లి అంజమ్మకు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహేశ్ మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
- Tags
- lightning strike
Next Story