మత విద్వేషాలు రగల్చడమే వారి పని

by  |
మత విద్వేషాలు రగల్చడమే వారి పని
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పండగపూట గంగిరెద్దుల వేషంలో కొత్త పచ్చ గ్యాంగ్ తిరుగుతోందని విమర్శించారు. ఏపీలో మత విద్వేషాలు, కులాల మధ్య చిచ్చు, వర్గ వైషమ్యాలు రగల్చడమే వారి పని అన్నారు. రామతీర్థం నుంచి ఎవరి అజమాయిషీలో దాడులు జరిగాయి అని ప్రశ్నించారు. విగ్రహాల ధ్వంసం కేసుల్లో పచ్చనేతలు, పచ్చ మీడియా ప్రతినిధుల పాత్ర ఎంత అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.



Next Story

Most Viewed