- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేంద్రమంత్రి రమేశ్ పోక్రియాల్కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం లేఖ రాశారు. విశాఖ గీతం యూనివర్సిటీ యాజమాన్యం యూజీసీ నిబంధనలను అతిక్రమించిందని, వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. గీతంకు ఉన్న డీమ్డ్ యూనివర్సిటీ హోదా యూజీసీ రద్దు చేసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు నష్టపోకుండా గీతంను ఆంధ్రా యూనివర్సిటీ అఫిలియేషన్ తీసుకునే విధంగా ఆదేశించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
Next Story