రాయలసీమకు జగన్ చేస్తున్నది తక్కువే: గోరంట్ల

by Vemula.Srinu Prasad |

<p>       రాయలసీమ అభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్నది తక్కువేననీ, సీమ జిల్లాల్లో దుర్భర పరిస్థితులు ఉన్నాయని వైసీపీ హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, కియా సంస్థ ఏపీ నుంచి తరలిపోతోందనే వార్థ రాయిటర్స్‌లో వచ్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రభావితం చేశారని ఆరోపించారు. రాజధానిని రాయలసీమలో ఏర్పాటుచేయాలని తాము కోరుతున్నామనీ, నీళ్లు, రాయితీలు ఇచ్చి రాయలసీమ యువతను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.</p>

రాయలసీమకు జగన్ చేస్తున్నది తక్కువే: గోరంట్ల
X

రాయలసీమ అభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్నది తక్కువేననీ, సీమ జిల్లాల్లో దుర్భర పరిస్థితులు ఉన్నాయని వైసీపీ హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, కియా సంస్థ ఏపీ నుంచి తరలిపోతోందనే వార్థ రాయిటర్స్‌లో వచ్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రభావితం చేశారని ఆరోపించారు. రాజధానిని రాయలసీమలో ఏర్పాటుచేయాలని తాము కోరుతున్నామనీ, నీళ్లు, రాయితీలు ఇచ్చి రాయలసీమ యువతను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story