- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్:
ఏపీలో నేడు రాజకీయ పక్షాలతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ భేటి అవునున్నారు. కాగా ఈ భేటికి తాము హాజరు కావడం లేదని వైసీపీ స్పష్టం చేసింది. ఈ మేరకు వైసీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ఓ ప్రకటన చేశారు. సుప్రీం కోర్టు తీర్పును ఎన్నికల కమిషనర్ పట్టించుకోవడం లేదని అని ఆయన అన్నారు. ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీని ఎన్నికల కమిషనర్ సంప్రదించలేదని ఆయన అన్నారు. అందుకే హాజరు కావడం లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు.
Next Story