వైసీపీ నూతన లీగల్ సెల్ కమిటీ ఏర్పాటు

by  |
వైసీపీ నూతన లీగల్ సెల్ కమిటీ ఏర్పాటు
X

అమరావతి: ఏపీలో వైసీపీ లీగల్ సెల్ కమిటీలను సీఎం జగన్ ఆదేశాల మేరకు రద్దు చేశారు. తాజాగా కొత్త కమిటీలను వైసీపీ నియమించింది. నూతన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం. మనోహర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కమిటీ సభ్యులుగా వెంకట్ రెడ్డి, వాసుదేవారెడ్డి, శంభుప్రసాద్, రవికుమార్ లను నియమించారు.

Next Story

Most Viewed