- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
అమరావతి: ఏపీలో వైసీపీ లీగల్ సెల్ కమిటీలను సీఎం జగన్ ఆదేశాల మేరకు రద్దు చేశారు. తాజాగా కొత్త కమిటీలను వైసీపీ నియమించింది. నూతన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం. మనోహర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కమిటీ సభ్యులుగా వెంకట్ రెడ్డి, వాసుదేవారెడ్డి, శంభుప్రసాద్, రవికుమార్ లను నియమించారు.
Next Story