- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైసీపీలో మరోసారి విభేదాలు రచ్చకెక్కాయి. బాపులపాడు మండలం కాకులపాడులో శనివారం మధ్యాహ్నం రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన సందర్భంగా వల్లభనేని వంశీ, దుట్టా వర్గీయుల మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో ఒకరినొకరు నెట్టేసుకున్న కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది.
Next Story