- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు అనర్హత వర్తించదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. చట్టసభల బయట చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలు అనర్హత చట్టంలోని సెక్షన్ 2 కిందకు రావని యనమల పేర్కొన్నారు. ‘ఒక ఎంపీ గానీ, ఎమ్మెల్యే గానీ ఎవరైనా చట్టసభల బయట మాట్లాడిన మాటలకు అనర్హత చట్టం వర్తించదు. ఈ చట్టం రెండు అంశాల్లో మాత్రమే వర్తిస్తుంది. ఒకటి…విప్ జారీచేస్తే దానికి అనుగుణంగా ఓటు వేయనప్పుడు.. రెండోది.. విప్కు కట్టుబడకుండా సభనుంచి గైర్హాజరైనప్పుడు అనర్హత చట్టం కింద చర్యలు తీసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో ఈ రెండూ జరగలేదు. అందుకే ఆయనపై అనర్హత సెక్షన్ వర్తించదు’ అని పేర్కొన్నారు.
Next Story